'ప్రధాని మోదీ చెప్పినట్లు ఇది ఈవెంట్ కాదు మూమెంట్' - tollywood news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 6, 2020, 12:30 PM IST

భారతీయుల్లో ఒక్కడిని అయినందుకు గర్వపడుతున్నానని చెప్పాడు నటుడు సాయి కుమార్. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు జనతా కర్ఫ్యూ పాటించామని, లాక్​డౌన్ అంటే లాక్ అయ్యామని, చప్పట్లు కొట్టామని, దీపాలు వెలిగించామని.. అయితే ఇది ఈవెంట్​ కాదు మూమెంట్ అని అన్నాడు. మనం ఇదంతా చేస్తున్నది మోదీ కోసం కాదని, మనకోసమని తెలిపాడు. ఈ వైరస్​ ప్రభావం తగ్గేవరకూ అందరూ ఇంట్లో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.