'మరణం మనిషికే కానీ మంచితనానికి కాదు' - సాయి కుమార్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8943018-228-8943018-1601092876631.jpg)
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై సంతాపం వ్యక్తం చేశారు నటుడు సాయి కుమార్. మరణం మనిషికే కానీ మంచితనానికి రాదు అని అన్నారు. మీరూ, మీ పాట, మీ మాట చిరస్మరణీయం అని వెల్లడించారు.
Last Updated : Sep 26, 2020, 9:50 AM IST