thumbnail

By

Published : May 1, 2020, 2:58 PM IST

Updated : May 1, 2020, 4:10 PM IST

ETV Bharat / Videos

'వర్క్​ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ కొనసాగితే థియేటర్లకు పూర్వవైభవం'

లాక్​డౌన్ నేపథ్యంలో ఆదరణ దక్కించుకుంటున్న ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్​ గురించి మాట్లాడారు నిర్మాత సురేశ్​బాబు. కరోనా అంతమైన తర్వాత వర్క్​ ఫ్రమ్ హోమ్​ కల్చర్​ ఉంటే థియేటర్లకు మళ్లీ పూర్వవైభవం వస్తుందని, లేదంటే ప్రజలు ఓటీటీల వైపే మొగ్గు చూపుతారని చెప్పారు. త్వరలో తాము వెబ్​ సిరీస్​లు తీసేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు.
Last Updated : May 1, 2020, 4:10 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.