'ఆ పరాజయం తర్వాతే విభిన్న కథలు ఎంచుకుంటున్నా' - chirajeevi

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 12, 2020, 9:31 PM IST

మెగాస్టార్​ చిరంజీవితో 'అభిలాష' తర్వాత వరుసగా 'ఛాలెంజ్​', 'రాక్షసుడు', 'మరణ మృదంగం', 'స్టువర్టుపురం పోలీస్​స్టేషన్​' చిత్రాలను తెరకెక్కించామని తెలిపారు నిర్మాత కేఎస్​ రామారావు. అయితే 'స్టువర్టుపురం పోలీస్​స్టేషన్​' పరాజయం కారణంగా చిరంజీవితో మరోసినిమా తీయలేకపోయానని వెల్లడించారు. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్​ హీరోగా 'చంటి' సినిమాను తెరకెక్కించగా.. అది సూపర్​హిట్​ అయ్యిందని చెప్పారు. అప్పటి నుంచి విభిన్న కథాంశాలను ఎంచుకోవడం మొదలుపెట్టానని 'అలీతో సరదాగా' కార్యక్రమంలో వెల్లడించారు నిర్మాత కేఎస్​ రామారావు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.