జానపద కళాకారులతో స్టేజ్పై డ్యాన్స్ చేసిన సీఎం - ముఖ్యమంత్రి డాన్స్ వీడియో
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16780925-thumbnail-3x2-cm.jpg)
సాధారణంగా ఏదైనా వేదికపై కళాకారులు డ్యాన్స్ చేయడం మనం చూస్తుంటాం. కానీ ఓ వేదికపై ముఖ్యమంత్రి చిందులు వేసి అందర్నీ ఉత్తేజపరిచారు. శనివారం మౌనీయ మహోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఛతర్పుర్ వెళ్లారు. ఈ నేపథ్యంలో జానపద కళాకారులతో దివారీ నృత్యం చేశారు. ప్రస్తుతం సీఎం డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST