రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కొరడా దెబ్బలు తిన్న సీఎం - చత్తీస్గఢ్లో కొరడా దెబ్బలు తిన్న సీఎం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16738740-thumbnail-3x2-cm.jpg)
చత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో జాజన్గిరి గ్రామంలో గౌరీపూజ వైభవంగా జరిగింది. పూజకు హాజరైన సీఎం భూపేశ్ బఘేల్ ఊరి ఆచారంలో భాగంగా కొరడా దెబ్బలు తిన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తాను ఈ పని చేసినట్లు సీఎం తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST