కిమ్కు మద్దతుగా లక్షల మంది ఉత్తర కొరియన్ల కవాతు - ఆ దేశాధినేత కోసం తరలివచ్చిన 'లక్షలమంది'
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5604850-thumbnail-3x2-rk.jpg)
దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్కు విధేయతను కనబరుస్తూ.. లక్షల మంది ఉత్తర కొరియన్లు పాంగ్యాంగ్లో ర్యాలీ నిర్వహించారు. కిమ్-2 సంగ్ కూడలిలో ఈ మేరకు ప్రదర్శన జరిగింది. కొన్నేళ్లుగా నూతన సంవత్సరం దేశాధినేత ప్రసంగం తర్వాత..ర్యాలీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కిమ్.. ప్రసంగానికి హాజరుకానప్పటికీ ప్రదర్శన మాత్రం నిర్వహించారు. డిసెంబరులో అధికార పార్టీ సమావేశం ఫలితాలకు మద్దతుగా ఈ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారి కిమ్ నౌంగ్ హో ప్రసంగించారు.