thumbnail

ఇటలీలో అగ్నిపర్వతం బీభత్సం...

By

Published : Jul 4, 2019, 8:20 AM IST

ఇటలీలోని స్ట్రొంబోలి​ ద్వీపకల్పంలో అగ్నిపర్వతం నుంచి లావా ఎగిసిపడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న 30 మంది తమ ప్రాణాలను కాపాడుకునేందుకు సముద్రంలోకి దూకారు. పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో ఇళ్లు వదలివెళ్లారు. అధికారులు విమాన ట్యాంకర్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.