లోయలో పడ్డ బస్సు...20మంది మృతి - chili bus accident

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 3, 2019, 6:40 AM IST

Updated : Dec 3, 2019, 8:55 AM IST

చిలీ రాజధాని శాంటియాగోకి 1250 కిలోమీటర్ల దూరాన టాల్టల్​ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో దాదాపు 20మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 21మంది క్షతగాత్రులయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Last Updated : Dec 3, 2019, 8:55 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.