వీర జవాన్లకు నీటిలో తేలుతూ.. నివాళి

By

Published : Apr 6, 2021, 6:57 PM IST

thumbnail
ఛత్తీస్​గఢ్​ మావోయిస్టుల దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు తనదైన శైలిలో నివాళులు అర్పించాడు ఒడిశాలోని ఖుర్దా జిల్లాలోని టాంగి ప్రాంతానికి చెందిన సుడం చరణ్​సాహు. జల యోగా చేస్తూ.. రెండు చేతుల్లో త్రివర్ణ పతాకం పట్టుకొని, ఛాతీపై ప్రమిద పెట్టుకుని నివాళులు ఆర్పించారు. స్థానికంగా ఉండే చెరువు ఇందుకు వేదికైంది. అమరవీరులకు నివాళులు అర్పించడానికి ప్రత్యేకమైన మార్గం ఎంచుకున్న సాహుకు ప్రజానీకం నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.