బంగాల్​లో వరద బీభత్సం.. పడవలపై ప్రయాణం - శీలావతి నది నీటిమట్టం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 29, 2020, 9:58 AM IST

దేశంలో భారీ వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. పశ్చిమ్​బంగాలో వరద కారణంగా శీలావతి నదిలో నీటిమట్టం అధికస్థాయిలో పెరిగింది. దీంతో పశ్చిమ్​ మెదిన్​పుర్​లోని ఘటల్​ ప్రాంతంలోకి భారీగా వరద నీరు చేరడం వల్ల జనజీవనం స్తంభించిపోయింది. ఫలితంగా అక్కడి ప్రజలు పడవలపై ప్రయాణించాల్సి వస్తోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.