thumbnail

By

Published : Aug 14, 2021, 12:31 PM IST

Updated : Aug 14, 2021, 1:12 PM IST

ETV Bharat / Videos

వాఘా సరిహద్దుల్లో పాక్​ స్వాతంత్ర్య వేడుకలు

పాకిస్థాన్​ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆ దేశ రేంజర్లు ఘనంగా జరుపుకున్నారు. పంజాబ్​లోని అమృత్​సర్​ దగ్గర ఉండే అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద భారత సైనికులకు మిఠాయిలు పంచి పెట్టారు. పాక్​ రేంజర్లకు భారత సరిహద్దు దళం సిబ్బంది(బీఎస్​ఎఫ్​) శుభాకాంక్షలు తెలిపారు. పంద్రాగస్టు నాడు తాము కూడా పాక్​ రేంజర్లకు మిఠాయిలు పంచి పెడుతామని బీఎస్​ఎఫ్​ కమాండెంట్​ జస్బీర్​ సింగ్ తెలిపారు. ​
Last Updated : Aug 14, 2021, 1:12 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.