వైరల్​: రైలు కింద వృద్ధురాలు.. క్షేమంగా బయటకు..!

By

Published : Aug 24, 2019, 11:11 AM IST

Updated : Sep 28, 2019, 2:15 AM IST

thumbnail

ఝార్ఖండ్​లోని రాంచీ రైల్వేస్టేషన్​లో శుక్రవారం రాత్రి అద్భుతం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలు రైలు కింద పడినా.. ఆమెకు చిన్న గాయం కూడా కాలేదు. లోహరదగ్గా వెళ్తున్న రైలులోంచి రాంచీ స్టేషన్​లో దిగేందుకు ప్రయత్నించిందా మహిళ. అదే సమయంలో ట్రైన్​ కదలగా అదుపుతప్పిన ఆమె.. ఫ్లాట్​ఫాం నుంచి రైలు కింద పడిపోయింది. అంతా ఆమె చనిపోయిందనే అనుకున్నారు. కానీ.. ట్రైన్​ వెళ్లాక ఆమె దర్జాగా లేచొచ్చింది. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి.

Last Updated : Sep 28, 2019, 2:15 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.