హైవే పై ఉల్లి- ఎగబడి సంచులు నింపుకున్న జనం

By

Published : Dec 12, 2019, 7:50 PM IST

Updated : Dec 13, 2019, 6:36 PM IST

thumbnail
ఉల్లిధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కేజీ కొనాలంటేనే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. గుజరాత్ రాజ్​కోట్​ జిల్లా గోండల్​లో మాత్రం ఉల్లిని ఉచితంగా సంచులలో నింపుకున్నారు జనం. రహదారిపై ఉల్లి లోడ్​తో వెళ్తున్న ట్రాక్టర్ నుంచి కొంత సరుకు కింద పడిపోయింది. విషయం తెలుసుకున్న జనం సంచులతో అక్కడకు పరుగులు తీశారు. దొరికినంత ఉల్లిని నింపుకుని ఆనందంగా వెళ్లారు.
Last Updated : Dec 13, 2019, 6:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.