thumbnail

By

Published : Sep 4, 2020, 4:14 PM IST

ETV Bharat / Videos

భారత్​ ఆర్మీ జిందాబాద్: టిబెటన్ల నినాదాలు

భారత్‌కు టిబెట్​ మద్దతు పెరుగుతోంది. సరిహద్దులో చైనా దొంగదెబ్బపై టిబెటన్లలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హిమాచల్​ ప్రదేశ్​ సిమ్లా నుంచి లద్దాఖ్​ వెంబడి వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వద్దకు గస్తీకి వెళ్తున్న భారత బలగాలకు టిబెటన్లు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు. భారత్​- టిబెట్​ జెండాలు చేతబూని 'భారత్‌ ఆర్మీ జిందాబాద్'​ అంటూ నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.