thumbnail

By

Published : Apr 2, 2020, 7:51 PM IST

ETV Bharat / Videos

'సామాజిక దూరం కాదు భౌతిక దూరం పాటించాలి!'

దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోన్న తరుణంలో కర్ణాటక బళ్లారి విజయనగర్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)​ కు చెందిన డాక్టర్ అనిశ్​​ ప్రజలకు తగు సూచనలు చేశారు. మహమ్మారి వ్యాక్సిన్​ లేనందున ముందస్తు జాగ్రతలు, నివారణ చర్యల ద్వారా మహమ్మారిని నియంత్రించవచ్చని అన్నారు. ప్రాణాంతర వైరస్​ విషయంలో ప్రజలను భయపడవద్దని సూచించారు. సామాజిక దూరం కాదని.. భౌతిక దూరాన్ని తూ.చ. తప్పకుండా పాటించాలని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.