thumbnail

By

Published : Jan 26, 2020, 10:07 AM IST

Updated : Feb 18, 2020, 10:55 AM IST

ETV Bharat / Videos

మైనస్ 20 డిగ్రీల చలిలో 'హిమ'వీరుల గణతంత్రోత్సవాలు

లద్దాఖ్​లో ఐటీబీపీ దళాలు గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నాయి. మంచు పర్వతాలపై 17వేల అడుగుల ఎత్తులో, మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. 'వందే మాతరం', 'భారత్​ మాతాకీ జై' నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది.
Last Updated : Feb 18, 2020, 10:55 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.