బోను నుంచి 22 జింకలకు విముక్తి - deers saved by forest officials
🎬 Watch Now: Feature Video

కర్ణాటక హసన్ జిల్లాలో కొన్నేళ్ల క్రితం 22 జింకలు ఆహారం వెతుక్కుంటూ వెళ్లి దారితప్పిపోయి.. ఓ కాఫీ ఎస్టేట్ యజమాని కంటపడ్డాయి. అమాయకపు జంతువులపై జాలి లేని ఆ యజమాని.. వాటిని బంధించాడు. చుట్టూ కంచె వేశాడు. ఏం చేయాలో తోచక ఇన్నాళ్లూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశాయి ఆ జింకలు. కర్ణాటక అటవీ శాఖ అధికారుల చొరవతో ఇప్పుడు వాటికి విముక్తి లభించింది. వైద్యుల సూచనల మేరకు మత్తు మందు ఇచ్చి.. వాటిని సురక్షితంగా వాహనంలోకి ఎక్కించారు అధికారులు.
Last Updated : Nov 9, 2019, 4:10 PM IST