thumbnail

వరద బీభత్సం-నడుము లోతు నీటిలో అంతిమయాత్ర

By

Published : Aug 8, 2021, 11:30 PM IST

మధ్యప్రదేశ్​ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ కారణంగా గుణ జిల్లాలోని అనేక ప్రాంతాలు వరదలో చిక్కుకుపోయాయి. బదౌరా గ్రామంలో మరణించిన వృద్ధుని అంత్యక్రియలు జరిపేందుకు ఓ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. మూడు నుంచి నాలుగు అడుగుల మేర నీటితో నిండిన దారిగుండా ప్రయాణించి అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.