thumbnail

By

Published : Apr 18, 2021, 8:08 PM IST

Updated : Apr 18, 2021, 8:14 PM IST

ETV Bharat / Videos

అమర్​నాథ్ మంచు శివలింగం దృశ్యాలు విడుదల

ఈ ఏడాది.. అమర్​నాథ్​ గుహలో ఏర్పడిన మంచు శివలింగం దృశ్యాలను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం విడుదల చేసింది. ఏటా ఈ శివలింగాన్ని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు అమర్​నాథ్​కు వెళ్తారు. కరోనా కారణంగా గతేడాది కొంత మంది భక్తులనే యాత్రకు అనుమతించారు. ఈసారి యాత్ర.. జూన్ 28 నుంచి ప్రారంభమై ఆగస్టు 22న ముగిసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భక్తుల రిజిస్ట్రేషన్​ ప్రక్రియను కూడా ప్రారంభించారు.
Last Updated : Apr 18, 2021, 8:14 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.