thumbnail

అగ్నికీలల మధ్య 'ప్లాస్టిక్​ ఇండియా' భవనం

By

Published : Oct 15, 2019, 11:29 AM IST

గుజరాత్​లోని కచ్ జిల్లా భాచౌ-గాధిధమ్ జాతీయ రహదారిపై ఉన్న 'ప్లాస్టిక్ ఇండియా' అనే ప్రైవేటు వ్యాపార సంస్థ ప్లాంట్​లో మంటలు చెలరేగాయి. దావానలం ధాటికి భవనం పూర్తిగా దగ్ధమయ్యింది. ఎగిసిపడుతున్న మంటలు చూసి ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.