ర్యాలీలో కార్యకర్తలను హడలెత్తించిన ఎద్దు - వైరల్​ వీడియో బిహార్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 20, 2021, 11:57 AM IST

బిహార్​లోని మధుబనీలో జరిగిన ఆర్జేడీ కార్యకర్తల ర్యాలీలో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. అక్కడున్న పార్టీ కార్యకర్తలపై ఒక్కసారిగా దాడికి దిగింది. పెట్రో ధరలు, నిరుద్యోగంపై నిరసనగా కార్యకర్తలు సోమవారం నిర్వహించిన ర్యాలీలో ఈ ఘటన జరిగింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.