thumbnail

వీడియో:మహిళ ప్రాణాలు తీసిన డ్రైవర్ పోలీసు​ నిర్లక్ష్యం

By

Published : Sep 6, 2019, 5:27 PM IST

Updated : Sep 29, 2019, 4:12 PM IST

తమిళనాడు కోయంబత్తూర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసు బస్సు కింద పడి ఓ మహిళ మరణించింది. గణేశ్​ చతుర్థి సందర్భంగా జరుగుతున్న ఓ ఊరేగింపుకి పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అదే సందర్భంలో ఓ మహిళ రోడ్డు దాటుతూ బస్సు ముందుకు వచ్చింది. చుట్టూ సరిగ్గా చూసుకోకుండా బస్సు నడుపుతున్న డ్రైవర్ పోలీసు నిర్లక్ష్యంగా ఆమెపై నుంచి బస్సు పోనించాడు. ఈ దుర్ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిర్లక్ష్యం ప్రాణాంతకం... ప్రతినిత్యం అప్రమత్తత అనివార్యం.
Last Updated : Sep 29, 2019, 4:12 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.