thumbnail

By

Published : Dec 1, 2020, 2:55 PM IST

Updated : Dec 1, 2020, 3:26 PM IST

ETV Bharat / Videos

ఓటు వేసిన కురువృద్ధురాలు

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నేడు రెండో విడత పోలింగ్​ జరుగుతోంది. పూంఛ్​ జిల్లాలో ఇద్దరు అత్యంత వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాశంగా మారింది. అటు ఉద్ధమ్​పుర్​లో కొత్తగా పెళ్లి అయిన జంట పెళ్లి వస్త్రాలతోనే పోలింగ్​ బూత్​కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంది.
Last Updated : Dec 1, 2020, 3:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.