ETV Bharat / state

మోత్కూర్​లో ఎల్ఆ​ర్​ఎస్​ అవగాహన సదస్సు

author img

By

Published : Jun 20, 2020, 10:45 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్​ పురపాలక సంఘం పరిధిలోని ప్లాట్లు, లేఅవుట్లు ఎల్​ఆర్​ఎస్​ తీసుకోవాలని మున్సిపల్​ కమిషనర్​ మనోహర్​ రెడ్డి తెలిపారు. ఈ మేరకు పురపాలక సంఘం కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

Seminar On LRS In Mothkur Municipality
మోత్కూర్​లో ఎఆర్​ఎస్​ అవగాహన సదస్సు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్​ పురపాలక పరిధిలోని అన్ని లేఅవుట్లు, ప్లాట్లకు ఎల్​ఆర్​ఎస్​ తీసుకొని పురపాలిక అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్​ కమిషనర్​ మనోహర్​ రెడ్డి తెలిపారు. ఈ మేరకు పురపాలక సంఘం కార్యాలయంలో ఎల్​ఆర్​ఎస్​ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్​ ఛైర్​ పర్సన్​ తీపిరెడ్డి సావిత్రి, వైస్​ ఛైర్మన్​ బొల్లెపల్లి వెంకటయ్య, టీపీవో వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్​ పురపాలక పరిధిలోని అన్ని లేఅవుట్లు, ప్లాట్లకు ఎల్​ఆర్​ఎస్​ తీసుకొని పురపాలిక అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్​ కమిషనర్​ మనోహర్​ రెడ్డి తెలిపారు. ఈ మేరకు పురపాలక సంఘం కార్యాలయంలో ఎల్​ఆర్​ఎస్​ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్​ ఛైర్​ పర్సన్​ తీపిరెడ్డి సావిత్రి, వైస్​ ఛైర్మన్​ బొల్లెపల్లి వెంకటయ్య, టీపీవో వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్​ గన్​మెన్​కు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.