ETV Bharat / state

'రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం' - YADADRI DISTRICT NEWS IN TELUGU

రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందిస్తామని యాదాద్రి జిల్లా బీబీనగర్​ ప్రాథమిక సహకార సంఘ ఛైర్మన్​ శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. ఛైర్మన్​తో పాటు పాలకవర్గం సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.

PACS CHAIRMEN OATHING CEREMONY IN BIBINAGAR
PACS CHAIRMEN OATHING CEREMONY IN BIBINAGAR
author img

By

Published : Feb 20, 2020, 5:39 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్​గా మెట్టు శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్​రెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు. పాలక మండలి సభ్యులకు సందీప్​రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన పాలక వర్గ సహకారంతో రైతులకు నిష్పక్షపాతంగా సేవలందిస్తానని శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

'రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం'

ఇదీ చూడండి:- ఆశ్చర్యం: ఓ వైపు శస్త్రచికిత్స.. మరోవైపు వయోలిన్

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్​గా మెట్టు శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్​రెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు. పాలక మండలి సభ్యులకు సందీప్​రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన పాలక వర్గ సహకారంతో రైతులకు నిష్పక్షపాతంగా సేవలందిస్తానని శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

'రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం'

ఇదీ చూడండి:- ఆశ్చర్యం: ఓ వైపు శస్త్రచికిత్స.. మరోవైపు వయోలిన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.