ETV Bharat / state

స్మృతి ఇరానీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ - స్మృతి ఇరానీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి భేటీ అయ్యారు. చేనేత కార్మికులకు 500 ఆసు యంత్రాలను ఇవ్వాలని ఆయన కోరారు.

స్మృతి ఇరానీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ
author img

By

Published : Jul 26, 2019, 7:54 PM IST

కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి భేటీ అయ్యారు. నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని చేనేత కార్మికులకు 500 ఆసు యంత్రాలను ఇవ్వాలని ఆమెకు వినతిపత్రం అందజేశారు. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా, జీవిత బీమా పథకాలకు సంబంధించిన నియమ నిబంధనలను పునఃపరిశీలించాలని కేంద్రి మంత్రిని కోమటిరెడ్డి కోరారు.

కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి భేటీ అయ్యారు. నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని చేనేత కార్మికులకు 500 ఆసు యంత్రాలను ఇవ్వాలని ఆమెకు వినతిపత్రం అందజేశారు. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా, జీవిత బీమా పథకాలకు సంబంధించిన నియమ నిబంధనలను పునఃపరిశీలించాలని కేంద్రి మంత్రిని కోమటిరెడ్డి కోరారు.

ఇదీ చదవండిః గాంధీ ఆస్పత్రికి పోతే గజగజ వణకాల్సిందే

Intro:TG_NLG_63_26_KOMATIREDDY_GAVEMEMORANDAM_AV_TS10061

కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ తో ఈరోజు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. నల్లగొండ ,భువనగిరి జిల్లాలో ని చేనేత కార్మికులకు 500
ఆసూ యంత్రాలను ఇవ్వాలని కోరుతూ జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వినతి పత్రం అందజేశారు.
చేనేత కార్మికులకు ఆరోగ్య భీమా, జీవిత భీమా పథకాలకు సంబంధించిన నియమ నిబంధనలను పున:
పరిశీలన చేయాలని స్మృతి ఇరానీ ని కోరారు.
Body:చేనేత రంగం ను రక్షించే క్రమంలో చేనేత కార్మికులకు స్థిర జీవనోపాధి కల్పించడానికి కాను భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గo లో 7 బ్లాక్ లెవల్ క్లస్టర్ లను NHDP కింద ఏర్పాటు చేయాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు.Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.