ETV Bharat / state

'దేశవ్యాప్తంగా ఒకే దేశం, ఒకే చట్టం'

author img

By

Published : Oct 1, 2019, 1:06 PM IST

ఆర్టికల్ 370 రద్దుపై దేశవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించటం కోసం భాజపా అన్ని రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో జన జాగరణ సభలు ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్కొన్నారు.

'దేశవ్యాప్తంగా ఒకే దేశం, ఒకే చట్టం'

ఒకే దేశం, ఒకే చట్టం పేరుతో దేశవ్యాప్తంగా ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రజల్లో అవగాహన కల్పించటం కోసం భాజపా జన జాగరణ సభలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎన్​. రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారతదేశం స్వతంత్రం పొందిన తరువాత కేవలం మూడు ప్రాంతాలు మాత్రమే భారతదేశంలో కలవ లేదన్నారు. కానీ తరువాత ఆ ప్రాంతాలు కూడా భారతదేశంలో విలీనం అయ్యాయన్నారు. జమ్ము కశ్మీర్​లోని ప్రజలను మాత్రం ఇప్పటివరకు భారత దేశ పౌరులుగా గుర్తించలేదు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఒకటే దేశం, ఒకటే ప్రాంతంగా ఏర్పడిందని తెలిపారు. మోదీ ప్రభుత్వం ప్రజల మేలు కోసం ఈ పని చేసిందని ఎమ్మెల్సీ రామచంద్ర రావు వెల్లడించారు.

'దేశవ్యాప్తంగా ఒకే దేశం, ఒకే చట్టం'

ఇదీ చూడండి : అలా వరదలో కొట్టుకుపోయాడు... ఇలా బయటకొచ్చాడు

ఒకే దేశం, ఒకే చట్టం పేరుతో దేశవ్యాప్తంగా ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రజల్లో అవగాహన కల్పించటం కోసం భాజపా జన జాగరణ సభలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎన్​. రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారతదేశం స్వతంత్రం పొందిన తరువాత కేవలం మూడు ప్రాంతాలు మాత్రమే భారతదేశంలో కలవ లేదన్నారు. కానీ తరువాత ఆ ప్రాంతాలు కూడా భారతదేశంలో విలీనం అయ్యాయన్నారు. జమ్ము కశ్మీర్​లోని ప్రజలను మాత్రం ఇప్పటివరకు భారత దేశ పౌరులుగా గుర్తించలేదు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఒకటే దేశం, ఒకటే ప్రాంతంగా ఏర్పడిందని తెలిపారు. మోదీ ప్రభుత్వం ప్రజల మేలు కోసం ఈ పని చేసిందని ఎమ్మెల్సీ రామచంద్ర రావు వెల్లడించారు.

'దేశవ్యాప్తంగా ఒకే దేశం, ఒకే చట్టం'

ఇదీ చూడండి : అలా వరదలో కొట్టుకుపోయాడు... ఇలా బయటకొచ్చాడు

TG_NLG_63_30_JANAJAGARANA_AB_TS10061 రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి జిల్లా - యాదాద్రి భువనగిరి సెల్ - 8096621425 యాంకర్: ఆర్టికల్ 370 రద్దు పై దేశవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించటం కోసం భాజపా ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో జనజగరణ సభను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి లో జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారతదేశం స్వతంత్రం పొందిన తరువాత కేవలం మూడు ప్రాంతాలు మాత్రమే భారతదేశంలో కలవ లేదని తెలిపారు. కానీ తరువాత వారు కూడా మేము భారత దేశంలో భాగస్వాములమే అని విలీనం చేశారని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ లోని ప్రజలు మాత్రం ఇప్పటివరకు భారత దేశ పౌరులుగా గుర్తించలేదు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఒకటే దేశం ఒకటే ప్రాంతం గా ఏర్పడిందని అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా, ప్రజల మేలు కోసం ఈ పని చేసిందని వెల్లడించారు. కొందరు కావాలని ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారని వారికి కనువిప్పు కలగాలని జన జాగరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ రామచంద్ర రావు తెలిపారు. బైట్:- రామచంద్రరావు ఎమ్మెల్సీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.