ETV Bharat / state

'రైతులపై కేసు పెట్టిన ఎస్సైని సస్పెండ్ చేయాలి' - ఎస్సైని సస్పెండ్ చేయాలి

రైతులపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేసి, ఎస్సైను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపూర్ పోలీస్ స్టేషన్​ వద్ద రైతులు ఆందోళనకు దిగారు.

farmers protest for want to si suspended
'రైతులపై కేసు పెట్టిన ఎస్సైని సస్పెండ్ చేయాలి'
author img

By

Published : Dec 25, 2019, 5:46 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ పోలీస్ స్టేషన్ ముందు అరేగుదాం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. రైతులపై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని కొంతమంది రైతులకు, వేం నరేందర్ రెడ్డి అనే రైతుకు మధ్య భూవివాదాలు ఉన్నాయి. రైతులపై కేసులు నమోదు చేయటంతో కాశయ్య అనే రైతు పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. రైతును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టిన ఎస్సైని సస్పెండ్ చేయాలని గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌ వరకు ర్యాలీ తీశారు. అనంతరం ధర్నా చేపట్టారు.

'రైతులపై కేసు పెట్టిన ఎస్సైని సస్పెండ్ చేయాలి'

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ పోలీస్ స్టేషన్ ముందు అరేగుదాం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. రైతులపై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని కొంతమంది రైతులకు, వేం నరేందర్ రెడ్డి అనే రైతుకు మధ్య భూవివాదాలు ఉన్నాయి. రైతులపై కేసులు నమోదు చేయటంతో కాశయ్య అనే రైతు పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. రైతును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టిన ఎస్సైని సస్పెండ్ చేయాలని గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌ వరకు ర్యాలీ తీశారు. అనంతరం ధర్నా చేపట్టారు.

'రైతులపై కేసు పెట్టిన ఎస్సైని సస్పెండ్ చేయాలి'
తేదీ. 25.12.2019 యాంకర్ వాయిస్.. యాదాద్రి జిల్లా నరాయణపూర్ మండల లోని జనగామ గ్రామ పరిధి లోని అరేగుదాం గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు రైతుల పై కేసులు పెట్టిన si ని సస్పెండ్ చేయాలని మండల కేంద్రం లో ర్యాలీ తీసి ,స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు వాయిస్ ఓవర్. వివరాల్లోకి వెళ్తే గ్రామ పరిధిలోని కొంత మంది రైతులకు, వెం రెడ్డి నరేందర్ రెడ్డి అనే రైతుకు బు వివాదాలు ఉన్నాయి.ఈ నేపథ్యం లో పలు మార్లు ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఒక వర్గం రైతుల పై పలుమార్లు కేస్ లు నమోదు కావడం తో, స్థానిక పోలీస్ లు కేస్ నమోదు అయిన రైతులను స్థానిక తహశీల్దార్ ముందు బైండోవర్ చేయడానికి వెళ్లిన పోలీస్ లను చూసిన రైతు కాశయ్య పురుగులమందు తాగారు.దీనితో పోలీస్ లు వెనుదిరిగారు.అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు ఆ రైతును ఆస్పత్రికి తరలించిరు. ఈ క్రమంలో రైతు లు,గ్రామస్థులతో కలిసి నారాయణపురం లో ర్యాలీ తీసి,ధర్నా చేస్తూ అక్రమార్కులకు కొమ్ము కాస్తూ అమాయక రైతుల పై అక్రమ కేసులు పెడుతున్న పోలీస్ లను సస్పెండ్ చేసి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.