ETV Bharat / state

'ఆశ్రమ కూల్చివేత హేయమైన చర్య'

మంగళవారం ఉదయం యాదాద్రిలో హరేరామ హరికృష్ణ ఆశ్రమాన్ని ప్రభుత్వం కూల్చడంపై జిల్లా సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారంటూ మండిపడ్డారు.

author img

By

Published : Sep 25, 2019, 12:49 PM IST

'ఆశ్రమ కూల్చివేత హేయమైన చర్య'

యాదగిరిగుట్టలో "హరేరామ హరికృష్ణ" ఆశ్రమాన్ని కూల్చడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, యాదాద్రి జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు. ఎవరు లేని సమయంలో ఆశ్రమాన్ని కూల్చడం దారుణమన్నారు. కూల్చిన ఆశ్రమాన్ని తిరిగే అదే స్థలంలో నిర్మించాలని డిమాండ్ చేశారు. నిర్వాహకులకు తెలియకుండా ఆశ్రమం కూల్చడం ఎంత వరకు సమంజసం అని విమర్శించారు. వైటీడీఏ కు సంబంధించిన భూమిని చినజీయర్ స్వామికి కట్టబెట్టిన వారు ఇతరుల చెందిన ఆశ్రమాన్ని రోడ్డుకు అడ్డంగా ఉందన్న కారణంతో కూల్చడం ఏంటని ప్రశ్నించారు.

'ఆశ్రమ కూల్చివేత హేయమైన చర్య'

ఇవీ చూడండి: గుట్టుచప్పుడు కాకుండా ఆశ్రమం నేలమట్టం

యాదగిరిగుట్టలో "హరేరామ హరికృష్ణ" ఆశ్రమాన్ని కూల్చడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, యాదాద్రి జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు. ఎవరు లేని సమయంలో ఆశ్రమాన్ని కూల్చడం దారుణమన్నారు. కూల్చిన ఆశ్రమాన్ని తిరిగే అదే స్థలంలో నిర్మించాలని డిమాండ్ చేశారు. నిర్వాహకులకు తెలియకుండా ఆశ్రమం కూల్చడం ఎంత వరకు సమంజసం అని విమర్శించారు. వైటీడీఏ కు సంబంధించిన భూమిని చినజీయర్ స్వామికి కట్టబెట్టిన వారు ఇతరుల చెందిన ఆశ్రమాన్ని రోడ్డుకు అడ్డంగా ఉందన్న కారణంతో కూల్చడం ఏంటని ప్రశ్నించారు.

'ఆశ్రమ కూల్చివేత హేయమైన చర్య'

ఇవీ చూడండి: గుట్టుచప్పుడు కాకుండా ఆశ్రమం నేలమట్టం

Intro:Tg_nlg_187_24ashram_press_meat_av_TS10134

తేదీ:24:9:19

స్ట్రింగర్:నరేశ్
సెంటర్:యాదగిరిగుట్ట(యాదాద్రి జిల్లా)



వాయిస్:యాదగిరిగుట్ట లో "హారేరామ హరికృష్ణ" ఆశ్రమాన్ని కూల్చడాన్ని తాము తీవ్రంగా కండిస్తున్నామన్నారు సిపిఐ యాదాద్రి జిల్లా కార్యదర్శి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోద, శ్రీరాములు...యాదగిరిగుట్ట లో యాదాద్రి అభివృద్ధి లో భాగంగా కొండచుట్టు నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు కు అడ్డంగా ఉందని ఆశ్రమాన్ని కూల్చడాన్ని ఖండిస్తూ యాదగిరిగుట్ట సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు...ఆశ్రమంలో ఎవరు లేని సమయంలో ఆశ్రమాన్ని కూల్చడం దారుణమన్నారు..కూల్చిన ఆశ్రమన్ని తిరిగే అదే స్థలంలో నిర్మించాలని డిమాండ్ చేశారు...ఆశ్రమ నిర్వాహకులకు తెలియజేయకుండా ఆశ్రమం కూల్చడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు...వైటీడీఏ కు సంబందించిన భూమిని చినజీయర్ స్వామికి కట్టబెట్టిన వారు ఇతరుల చెందిన ఆశ్రమాన్ని రోడ్డుకు అడ్డంగా ఉన్నదన్న కారణంతో ఆశ్రమంలో ఎవరు లేని సమయంలో కూల్చడం ఏంటని ప్రశ్నించారు....అలాగే యాదాద్రి అభివృద్ధి లో భాగంగా భూసేకరణ చేస్తున్న ప్రభుత్వం భూ బాధితులకు సరైన పరిహారం కల్పించి భూ యజమానుల అంగీకారం మేరకు భూ సేకరణ జరపాలని తెలిపారు...భూ బాధితులకు అండగా మేము ఉంటామని హామీ ఇచ్చారు..

బైట్:గోద.శ్రీరాములు(సిపిఐ యాదాద్రి జిల్లా కార్యదర్శి)



Body:Tg_nlg_187_24ashram_press_meat_av_TS10134Conclusion:Tg_nlg_187_24ashram_press_meat_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.