ETV Bharat / state

నిధులు మంజూరు చేయాలంటూ సీఎం కేసీఆర్​కు వినతి

author img

By

Published : Oct 31, 2020, 11:01 PM IST

జనగామ జిల్లా కొడకండ్లలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్​ను వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్​ కలిశారు. నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయాలని సీఎంకు వినతులు సమర్పించారు.

vardhannapeta-mla-meets-cm-kcr-for asking for funds release to constitution
నిధులు మంజూరు చేయాలంటూ సీఎం కేసీఆర్​కు వినతి

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ విన్నవించారు. జనగామ జిల్లా కొడకండ్లలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రితో వర్ధన్నపేటలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే రమేష్​ చర్చించారు. సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపిన ఎమ్మెల్యే త్వరలోనే సమస్యలను కూలంకషంగా పరిష్కరిస్తామని వెల్లడించారు.

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ విన్నవించారు. జనగామ జిల్లా కొడకండ్లలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రితో వర్ధన్నపేటలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే రమేష్​ చర్చించారు. సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపిన ఎమ్మెల్యే త్వరలోనే సమస్యలను కూలంకషంగా పరిష్కరిస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి.. ఆస్తి పన్ను వడ్డీ రాయితీ పథకం నవంబర్ 15కు పొడగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.