ETV Bharat / state

పరకాల కుంకుమేశ్వర ఆలయంలో భక్తుల జాగారం - కుంకుమేశ్వర ఆలయ తాజా వార్త

వరంగల్​ జిల్లా పరకాలలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని కుంకుమేశ్వర ఆలయంలో జాగారం నిర్వహించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

rush of devotees in Kumkumeshwara Shiva Temple in Warangal Parakala
పరకాల కుంకుమేశ్వర ఆలయంలో భక్తుల జాగారం
author img

By

Published : Feb 22, 2020, 11:22 AM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని శైవక్షేత్రాల్లో శివరాత్రి జాగారం నిర్వహించడానకి భక్తులు పోటెత్తారు. ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.

పరకాలలోని కుంకుమేశ్వర ఆలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాలాభిషేకాలు, శాంతి కల్యాణం ఘనంగా జరిగాయి. శివున్ని నగర వీధులలో ఉరేగిస్తూ శోభ యాత్ర చేశారు.

పరకాల కుంకుమేశ్వర ఆలయంలో భక్తుల జాగారం

ఇదీ చూడండి: శివరాత్రినాడు ఈ ఆలయంలో వింత ఆచారం

వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని శైవక్షేత్రాల్లో శివరాత్రి జాగారం నిర్వహించడానకి భక్తులు పోటెత్తారు. ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.

పరకాలలోని కుంకుమేశ్వర ఆలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాలాభిషేకాలు, శాంతి కల్యాణం ఘనంగా జరిగాయి. శివున్ని నగర వీధులలో ఉరేగిస్తూ శోభ యాత్ర చేశారు.

పరకాల కుంకుమేశ్వర ఆలయంలో భక్తుల జాగారం

ఇదీ చూడండి: శివరాత్రినాడు ఈ ఆలయంలో వింత ఆచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.