ETV Bharat / state

బడుగు బలహీన వర్గాల పార్టీ తెదేపా: సుహాసిని - nandamuri suhasini campaign in wanaparthy district

తెలుగుదేశం బడుగు బలహీన వర్గాల పార్టీ అని తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యురాలు నందమూరి సహాసిని అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట పురపాలికలో ప్రచారం చేశారు.

nandamuri suhasini campaign in wanaparthy district
బడుగు బలహీన వర్గాల పార్టీ తెదేపా: సుహాసిని
author img

By

Published : Jan 19, 2020, 7:43 PM IST

వనపర్తి జిల్లా కొత్తకోట పురపాలికలో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుహాసిని రోడ్ షోలో పాల్గొన్నారు. తెదేపా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఏర్పడిన పార్టీ అని అన్నారు. కేసీఆర్ పేదల కోసం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేస్తామని, ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారని.. కానీ అలాంటి ఎక్కడా కనిపించడం లేదన్నారు. తెలుగుదేశం కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటు వేసి తెలుగుదేశం అభిమానుల సత్తా చూపాలని కార్యకర్తలను కోరారు.

బడుగు బలహీన వర్గాల పార్టీ తెదేపా: సుహాసిని

ఇవీ చూడండి: వికారాబాద్​లో మైనర్​బాలికపై అత్యాచారం

వనపర్తి జిల్లా కొత్తకోట పురపాలికలో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుహాసిని రోడ్ షోలో పాల్గొన్నారు. తెదేపా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఏర్పడిన పార్టీ అని అన్నారు. కేసీఆర్ పేదల కోసం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేస్తామని, ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారని.. కానీ అలాంటి ఎక్కడా కనిపించడం లేదన్నారు. తెలుగుదేశం కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటు వేసి తెలుగుదేశం అభిమానుల సత్తా చూపాలని కార్యకర్తలను కోరారు.

బడుగు బలహీన వర్గాల పార్టీ తెదేపా: సుహాసిని

ఇవీ చూడండి: వికారాబాద్​లో మైనర్​బాలికపై అత్యాచారం

Intro:వనపర్తి జిల్లా , కొత్తకోట పురపాలికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తరపున హరికృష్ణ కుమార్తె తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సుహాసిని రోడ్ షోలో పాల్గొన్నారు.


Body:వనపర్తి జిల్లా , కొత్తకోట పురపాలికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తరపున హరికృష్ణ కుమార్తె తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుహాసిని రోడ్ షోలో పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఏర్పడిన పార్టీ అని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని సుహాసిని కోరారు.
తెలుగుదేశం పార్టీ నినాదమే కూడు, గూడు , గుడ్డ అని ..... ఆనాడు ఎన్టీ రామారావు గారు పరిపూర్ణంగా అందించారని , నేడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల కోసం రెండు పడక గదుల ఇల్ల నిర్మాణం చేస్తామన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, రైతుబంధు పథకం లాంటివి ఎక్కడా కనబడటం లేదని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటు వేసి తెలుగుదేశం అభిమానుల సత్తా చూపాలని కార్యకర్తలను కోరారు.
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బడుగు బలహీన వర్గాల వారికి వెన్నంటి ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Conclusion:కిట్ నెంబర్ 1269,
పి.నవీన్,
9966071291.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.