ETV Bharat / state

విద్యుదాఘాతంతో మహిళ మృతి - సూర్యాపేట జిల్లాలో  విద్యుదాఘాతంతో మహిళ మృతి

గడ్డి కోయడానికి పొలానికి వెళ్లిన మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో చోటుచేసుకుంది.

మునగాలలో కరెంట్​ షాక్​తో మహిళ మృతి
author img

By

Published : Nov 4, 2019, 4:15 PM IST

మునగాలలో కరెంట్​ షాక్​తో మహిళ మృతి

సూర్యాపేట జిల్లా మునగాల మండలానికి చెందిన పుట్టా రుక్మిణి రోజు మాదిరి ఉదయాన్నే గడ్డి కోయడానికి పొలానికి వెళ్లింది. అక్కడ తెగిపడిన విద్యుత్ తీగపై కాలు పెట్టడం వల్ల విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందింది. ఆమెతో పాటే వెంట ఉన్న పెంపుడు శునకం కూడా విద్యుత్ షాక్ తగిలి మరణించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మునగాలలో కరెంట్​ షాక్​తో మహిళ మృతి

సూర్యాపేట జిల్లా మునగాల మండలానికి చెందిన పుట్టా రుక్మిణి రోజు మాదిరి ఉదయాన్నే గడ్డి కోయడానికి పొలానికి వెళ్లింది. అక్కడ తెగిపడిన విద్యుత్ తీగపై కాలు పెట్టడం వల్ల విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందింది. ఆమెతో పాటే వెంట ఉన్న పెంపుడు శునకం కూడా విద్యుత్ షాక్ తగిలి మరణించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Intro:విద్యుత్ ఘాతానికి గురై మహిళ మృతి

సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రానికి చెందిన పుట్టా రుక్మిని రోజు మాదిరి ఉదయాన్నే గడ్డి కోయడానికి పొలానికి వెళ్లగా తెగిపడిన విద్యుత్ తీగపై కాలు పెట్టడంతో విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మరణించింది. ఆమెతో పాటు తెచ్చుకున్న పెంపుడు కుక్క కూడా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే రుక్మిణి చనిపోయిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు....Body:కెమెరా అండ్ రిపోర్టింగ్::వాసు
సెంటర్::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.