ETV Bharat / state

మా సూచనలను సీఎం పట్టించుకోలేదు: ఉత్తమ్​ - pcc chief uttam complaint to suryapet sp

కరోనా కట్టడిలో తమ సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదని పీసీసీ చీఫ్​, నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. ఛాతీ ఆస్పత్రి ఘటనలను మంత్రి ఈటల పక్కదారి పట్టించారని మండిపడ్డారు.

pcc cheif uttam
తమ సూచనలను సీఎం పట్టించుకోలేదు: ఉత్తమ్​
author img

By

Published : Jun 30, 2020, 4:45 PM IST

కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆరోపించారు. లాక్​డౌన్ సమయంలో ప్రతిపక్ష పార్టీగా తాము ఏ సూచన చేసినా.. ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్​లో ఛాతీ ఆస్పత్రిలో కరోనా బాధితుడు ఆక్సిజన్ అందక మృతిచెందితే.. అది వాస్తవం కాదంటూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.. పక్కదారి పట్టించారని విమర్శించారు.

తమ సూచనలను సీఎం పట్టించుకోలేదు: ఉత్తమ్​

సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలను స్థానిక పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి ఆర్​ దామోదర్​రెడ్డితో కలిసి ఎస్పీ భాస్కర్​కు ఉత్తమ్​ ఫిర్యాదు చేశారు. జిల్లాలో కొందరు సీఐ, ఎస్ఐలు తమ కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

ఇవీచూడండి: ముఖ్యమంత్రి గారూ... తెలంగాణ ప్రజలను చంపకండి : రాజాసింగ్​

కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆరోపించారు. లాక్​డౌన్ సమయంలో ప్రతిపక్ష పార్టీగా తాము ఏ సూచన చేసినా.. ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్​లో ఛాతీ ఆస్పత్రిలో కరోనా బాధితుడు ఆక్సిజన్ అందక మృతిచెందితే.. అది వాస్తవం కాదంటూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.. పక్కదారి పట్టించారని విమర్శించారు.

తమ సూచనలను సీఎం పట్టించుకోలేదు: ఉత్తమ్​

సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలను స్థానిక పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి ఆర్​ దామోదర్​రెడ్డితో కలిసి ఎస్పీ భాస్కర్​కు ఉత్తమ్​ ఫిర్యాదు చేశారు. జిల్లాలో కొందరు సీఐ, ఎస్ఐలు తమ కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

ఇవీచూడండి: ముఖ్యమంత్రి గారూ... తెలంగాణ ప్రజలను చంపకండి : రాజాసింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.