ETV Bharat / state

హుజూర్​నగర్​లో ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి ప్రచారం - huzurnagar municipality election

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్​ అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.

mp uttam kumar reddy election campaign at huzurnagar municipality in suryapet district
హుజూర్​నగర్​లో ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి ప్రచారం
author img

By

Published : Jan 15, 2020, 12:12 PM IST

హుజూర్​నగర్​లో ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి ప్రచారం

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

6వ వార్డులో ముదిరాజులకు కమ్యూనిటీ హాల్​ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తానని వాగ్దానం చేశారు. 6,7 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు. మంచినీటి సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.

హుజూర్​నగర్​లో ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి ప్రచారం

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

6వ వార్డులో ముదిరాజులకు కమ్యూనిటీ హాల్​ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తానని వాగ్దానం చేశారు. 6,7 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు. మంచినీటి సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.

Intro:సూర్యాపేట జిల్లా
హుజూర్ నగర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 6,7వ వార్డులలో వేంచేసియున్న ముత్యాలమ్మ ను దర్శించుకొని ఎన్నికల ప్రచారంనిర్వహించిన ఎం‌పి & టి‌పి‌సి‌సి చీఫ్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ......

ఆరు, ఏడు వార్డులో సిపిఎం సిపిఐ టిడిపి బలపరిచిన అభ్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ కి చెందిన అభ్యర్థులు ఆరో వార్డు నుంచి ములకలపల్లి రామ్ గోపి మరియు ఏడవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వరలక్ష్మి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కొరినారు అదే విధంగా ఆరో వార్డు లో ముదిరాజులకు కమ్యూనిటీ హాల్ కి 20 లక్షలు రూపాయలు ఎంపీ నిధుల నుంచి మంజూరు చేస్తానని వాగ్దానం చేశారు అదే విధంగా ఆరు ఏడు వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతోగెలిపించగలరని అన్నారు 6 7 వార్డులలో సిసి రోడ్లు డ్రైనేజీ వీధిలైట్లు విద్యుత్ దీపాలు మంచినీటి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివారెడ్డి ,
ఎర్రగాని నాగన్న గౌడ్
ములకలపల్లినాగేశ్వరరావు, సిపిఎం నాయకులు నాగారపు పాండు , ములకలపల్లి సీతయ్య, సిపిఐ నాయకులు, ఎల్లవుల రాములు, వార్డు ప్రజలు మరియు తదితరులుపాల్గొన్నారుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజుర్ నగర్
Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.