ETV Bharat / state

పదోతరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ - siddipet taza news

తండ్రి జ్ఞాపకార్థం ఓ వ్యక్తి పదోతరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు, చేతి గడియారాలు, పెన్నులు పంపిణీ చేశాడు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నేతి కైలాష్​ పరీక్ష సామగ్రి అందజేశాడు.

exam material distribution for ssc students
పదోతరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ
author img

By

Published : Mar 17, 2020, 7:59 PM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు ఓ వ్యక్తి పరీక్ష సామగ్రి పంపిణీ చేశాడు. పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన నేతి కైలాష్​ తన తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు చేతి గడియారాలు, పెన్నులు, పరీక్ష అట్టలు, పండ్లు అందజేశాడు.

విద్యార్థులంతా పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని కైలాష్​ ఆకాంక్షించాడు. పాఠశాలలో విద్యార్థులకు తన వంతు సాయం అందజేస్తున్న దాతను ఉపాధ్యాయులు అభినందించారు. పదోతరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించి తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని విద్యార్థులు తెలిపారు.

పదోతరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ

ఇదీ చూడండి: రైతు రుణమాఫీకి గ్రీన్​ సిగ్నల్​.. మార్గదర్శకాలు విడుదల

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు ఓ వ్యక్తి పరీక్ష సామగ్రి పంపిణీ చేశాడు. పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన నేతి కైలాష్​ తన తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు చేతి గడియారాలు, పెన్నులు, పరీక్ష అట్టలు, పండ్లు అందజేశాడు.

విద్యార్థులంతా పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని కైలాష్​ ఆకాంక్షించాడు. పాఠశాలలో విద్యార్థులకు తన వంతు సాయం అందజేస్తున్న దాతను ఉపాధ్యాయులు అభినందించారు. పదోతరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించి తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని విద్యార్థులు తెలిపారు.

పదోతరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ

ఇదీ చూడండి: రైతు రుణమాఫీకి గ్రీన్​ సిగ్నల్​.. మార్గదర్శకాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.