ETV Bharat / state

జహీరాబాద్​ను రాహుల్, సోనియాకు కానుకగా అందిస్తాం - DISTRICT ELECTION OFFICER HANUMANTHA RAO

జహీరాబాద్ లోక్​సభ కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్ మోహన్​రావు నామపత్రాలను దాఖలు చేశారు. భారీ ఆధిక్యతతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

జహీరాబాద్ లోక్​సభ అభ్యర్థిగా నామపత్రాలను దాఖలు చేసిన మదన్ మోహన్​రావు
author img

By

Published : Mar 20, 2019, 10:59 PM IST

జహీరాబాద్ లోక్​సభ అభ్యర్థిగా నామపత్రాలను దాఖలు చేసిన మదన్ మోహన్​రావు
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్​రావు నామినేషన్ సమర్పించారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జీ షబ్బీర్ అలీ ఉన్నారు.

జహీరాబాద్​లో గెలుపు నాదే

అనంతరం జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావుకు రెండు సెట్ల నామపత్రాలను అందజేశారు. జహీరాబాద్​ను కైవసం చేసుకుని రాహుల్, సోనియాకు బహుమతిగా ఇస్తామని మదన్ మోహన్​రావు ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి :లోక్​సభ ఎన్నికల నుంచి తప్పుకున్న మాయావతి


జహీరాబాద్ లోక్​సభ అభ్యర్థిగా నామపత్రాలను దాఖలు చేసిన మదన్ మోహన్​రావు
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్​రావు నామినేషన్ సమర్పించారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జీ షబ్బీర్ అలీ ఉన్నారు.

జహీరాబాద్​లో గెలుపు నాదే

అనంతరం జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావుకు రెండు సెట్ల నామపత్రాలను అందజేశారు. జహీరాబాద్​ను కైవసం చేసుకుని రాహుల్, సోనియాకు బహుమతిగా ఇస్తామని మదన్ మోహన్​రావు ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి :లోక్​సభ ఎన్నికల నుంచి తప్పుకున్న మాయావతి


Intro:TG_MBNR_18_20_NAGARKURNOOL_CONG_MEETING_AVB_C8
CEMTER:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELL NO:9885989452
( ) ప్రజా గొంతుకను పార్లమెంట్లో గలమెత్తుతానని తనను గెలిపిస్తే నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని సమస్యలను పార్లమెంటులో పెట్టి సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎంపీ నాగర్ కర్నూల్ పార్లమెంటరీ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి తో కలిసి ఆయన హాజరయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు... నాగర్కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా రాములు నిలబెడుతుందని ఆ టీఆర్ఎస్ అభ్యర్థి ని గెలిపిస్తే పార్లమెంట్లో సంతకం చేసి కేసీఆర్ వద్దకు వచ్చి నిలబడాల్సిందే నని తనను గెలిపిస్తే తనగల మెత్తు తానని గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఆయన ఈ జిల్లాకు కు నియోజకవర్గానికి ఒక్క పని చేసింది ఏమీ లేదని టిఆర్ఎస్ అభ్యర్థి రాములు విమర్శించారు. ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉన్న రైల్వే లైను వచ్చే చేందుకు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో తన హయాంలోనే రైల్వే లైను కు సర్వే నిర్వహించామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ రు తన గెలుపుకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు .కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు...AVB
BYTE:- మాజీ ఎంపీ మల్లు రవి


Body:TG_MBNR_18_20_NAGARKURNOOL_CONG_MEETING_AB_C8


Conclusion:TG_MBNR_18_20_NAGARKURNOOL_CONG_MEETING_AB_C8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.