ETV Bharat / state

హోంమంత్రి మహమూద్​ అలీకి ఆర్టీసీ నిరసన సెగ

author img

By

Published : Oct 31, 2019, 1:43 PM IST

రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీకి సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికుల నిరసన సెగ తాకింది.

సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికుల ధర్నా
సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికుల ధర్నా

సంగారెడ్డిలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతంగా నిర్మించిన పెట్రోల్​ బంక్​ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తున్న రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీకి ఆర్టీసీ కార్మికుల నిరసన సెగ తాకింది. కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై నిలబడి ఆర్టీసీ కార్మికులు మంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి చూసీచూడనట్లు వెళ్లిపోయారని మండిపడ్డారు.

సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికుల ధర్నా

సంగారెడ్డిలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతంగా నిర్మించిన పెట్రోల్​ బంక్​ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తున్న రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీకి ఆర్టీసీ కార్మికుల నిరసన సెగ తాకింది. కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై నిలబడి ఆర్టీసీ కార్మికులు మంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి చూసీచూడనట్లు వెళ్లిపోయారని మండిపడ్డారు.

Intro:TG_SRD_56_31_MANTHRI_KI_NIARASANA_AS_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డిలో హోంమంత్రి మహమూద్ అలీ కి ఆర్టీసీ కార్మికుల నిరసన సెగ తాకింది. సంగారెడ్డిలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో.. కార్మికుల రోడ్డుపై నిలబడి ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి కార్మికులను చూడనట్లుగా పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లిపోయారు.


Body:విజువల్


Conclusion:సంగారెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.