ETV Bharat / state

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల బైక్ ర్యాలీ - ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు తమ సమ్మె ఆగదని సంగారెడ్డి జిల్లా ఆర్టీసీ కార్మికులు స్పష్టం

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు తమ సమ్మె ఆగదని సంగారెడ్డి జిల్లా ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సమ్మె 14వ రోజులో భాగంగా కార్మిక సంఘాల నాయకులు సంగారెడ్డి కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల బైక్ ర్యాలీ
author img

By

Published : Oct 18, 2019, 6:29 PM IST

Updated : Oct 18, 2019, 8:24 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల నాయకులు సంగారెడ్డి జిల్లా కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. యాజమాన్యానికి, సీఎం కేసీఆర్​కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల బైక్ ర్యాలీ

ఇదీ చూడండి : మద్యం ఎర వేసి.. నిలువు దోపిడీ చేసే గ్యాంగ్

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల నాయకులు సంగారెడ్డి జిల్లా కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. యాజమాన్యానికి, సీఎం కేసీఆర్​కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల బైక్ ర్యాలీ

ఇదీ చూడండి : మద్యం ఎర వేసి.. నిలువు దోపిడీ చేసే గ్యాంగ్

sample description
Last Updated : Oct 18, 2019, 8:24 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.