ETV Bharat / state

'మొక్కలను సంరక్షిస్తే ప్రత్యేక బహుమతులు'

జహీరాబాద్ మండలం రాయిపల్లి(డి)లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే మానిక్​రావ్ పాల్గొన్నారు. నాటిన మొక్కలను సంరక్షిస్తే బహుమతులు ప్రదానం చేస్తామని ప్రకటించారు.

author img

By

Published : Aug 9, 2019, 3:44 PM IST

'మొక్కలను సంరక్షిస్తే ప్రత్యేక బహుమతులు'

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రాయిపల్లి(డి)లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే మానిక్​రావ్ పాల్గొన్నారు. గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మొక్కలను సంరక్షించిన వారికి ప్రత్యేక బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. గ్రామ శివారులోని ఈస్టర్ గుట్టపై మొక్కలు నాటడం వల్ల ఆహ్లాదకర వాతావరణం పెంపొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

'మొక్కలను సంరక్షిస్తే ప్రత్యేక బహుమతులు'

ఇదీ చూడండి : గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రాయిపల్లి(డి)లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే మానిక్​రావ్ పాల్గొన్నారు. గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మొక్కలను సంరక్షించిన వారికి ప్రత్యేక బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. గ్రామ శివారులోని ఈస్టర్ గుట్టపై మొక్కలు నాటడం వల్ల ఆహ్లాదకర వాతావరణం పెంపొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

'మొక్కలను సంరక్షిస్తే ప్రత్యేక బహుమతులు'

ఇదీ చూడండి : గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.