ETV Bharat / state

సదాశివపేటలో 11 గంటల వరకు 43 శాతం పోలింగ్​ - Municipal Elections polling

సదాశివపేటలో మున్సిపల్​ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు 43 శాతం పోలింగ్​ నమోదైంది.

43 percent polling in Sadashivapet till 11 pm
సదాశివపేటలో 11 గంటల వరకు 43 శాతం పోలింగ్​
author img

By

Published : Jan 22, 2020, 3:19 PM IST

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మున్సిపల్​ ఎన్నికల పోలింగ్​ సజావుగా కొనసాగుతోంది. సదాశివపేట పురపాలక సంఘంలో 26 వార్డులకు గానూ... ఒక వార్డు ఏకగ్రీవం కాగా... మిగిలిన 25 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 25వ వార్డులో 100 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఎన్నికల కోసం పట్టణంలోని 52 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేయగా... 336 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. 11 గంటల వరకు 43 శాతం పోలింగ్​ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

సదాశివపేటలో 11 గంటల వరకు 43 శాతం పోలింగ్​

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మున్సిపల్​ ఎన్నికల పోలింగ్​ సజావుగా కొనసాగుతోంది. సదాశివపేట పురపాలక సంఘంలో 26 వార్డులకు గానూ... ఒక వార్డు ఏకగ్రీవం కాగా... మిగిలిన 25 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 25వ వార్డులో 100 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఎన్నికల కోసం పట్టణంలోని 52 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేయగా... 336 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. 11 గంటల వరకు 43 శాతం పోలింగ్​ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

సదాశివపేటలో 11 గంటల వరకు 43 శాతం పోలింగ్​
Intro:tg_srd_26_22_muncipal_election_polling_av_ts10059
( ).... సంగారెడ్డి జిల్లా సదాశివపేట లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. సదాశివపేట పురపాలక సంఘంలో 26 వార్డులకు గాను ఒక వార్డు ఏకగ్రీవం కాగా మిగిలిన 25 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 25 వార్డులో 100 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల కోసం పట్టణంలో 52 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 336 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. 11 గంటల వరకు 43 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.


Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా


Conclusion:8008573254
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.