ETV Bharat / state

రాజధాని శివారులో యువ వైద్యురాలి దారుణహత్య

ఓ వెటర్నరీ వైద్యురాలు రోజులానే విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి వెళ్లింది. మళ్లీ తిరిగిరాలేదు. ఇవాళ ఉదయం మంటల్లో కాలిపోయి... విగతజీవిగా కనిపించింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో చోటుచేసుకుంది.

author img

By

Published : Nov 28, 2019, 12:10 PM IST

Updated : Nov 29, 2019, 3:36 PM IST

women-brutally-murder
women-brutally-murder

షాద్​నగర్ శివారు చటానపల్లి సమీపంలో దారుణం జరిగింది. 44వ నంబర్ జాతీయ రహదారి వంతెన కింద ఓ యువతి దారుణంగా హత్య చేసిన దుండగులు పెట్రోల్​పోసి తగులబెట్టారు. తెల్లవారు జామున అటుగా వెళ్తున్న పాలు అమ్ముకునే వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలిని వెటర్నరీ వైద్యులిగా గుర్తించారు. అప్పటికే ఈటీవీలో ప్రసారమైన దృశ్యాలు చూసి ఆందోళనతో ఆమె తండ్రి శ్రీధర్ రెడ్డి, కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహం తమ కూతురిదేనని గుర్తించారు.

మహబూబ్​నగర్ జిల్లా నవాబుపేట్ పరిధిలో వెటర్నరీ వైద్యురాలుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. బుధవారం ఉద్యోగానికి ఇంటి నుంచి వెళ్లిన యువతి ఇవాళ హత్యకు గురవడంపై పలు అనుమానాలు రేకెతిస్తున్నాయి. సాయంత్రం తన బైక్ పంక్చర్ అయిందని తనకు భయంగా ఉందని ఫోన్ చేసినట్లు మృతురాలి సోదరి తెలిపింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టమ్ కోసం తరలించారు.

ఇదీ చూడండి: జహీరాబాద్​లో నిర్బంధ తనిఖీలు

షాద్​నగర్ శివారు చటానపల్లి సమీపంలో దారుణం జరిగింది. 44వ నంబర్ జాతీయ రహదారి వంతెన కింద ఓ యువతి దారుణంగా హత్య చేసిన దుండగులు పెట్రోల్​పోసి తగులబెట్టారు. తెల్లవారు జామున అటుగా వెళ్తున్న పాలు అమ్ముకునే వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలిని వెటర్నరీ వైద్యులిగా గుర్తించారు. అప్పటికే ఈటీవీలో ప్రసారమైన దృశ్యాలు చూసి ఆందోళనతో ఆమె తండ్రి శ్రీధర్ రెడ్డి, కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహం తమ కూతురిదేనని గుర్తించారు.

మహబూబ్​నగర్ జిల్లా నవాబుపేట్ పరిధిలో వెటర్నరీ వైద్యురాలుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. బుధవారం ఉద్యోగానికి ఇంటి నుంచి వెళ్లిన యువతి ఇవాళ హత్యకు గురవడంపై పలు అనుమానాలు రేకెతిస్తున్నాయి. సాయంత్రం తన బైక్ పంక్చర్ అయిందని తనకు భయంగా ఉందని ఫోన్ చేసినట్లు మృతురాలి సోదరి తెలిపింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టమ్ కోసం తరలించారు.

ఇదీ చూడండి: జహీరాబాద్​లో నిర్బంధ తనిఖీలు

Intro:tg_nlg_215_25_amavasya_jathara_av_TS10117
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానం భక్తజన సంద్రంగా మారింది. అమావాస్య కావటంతో రాత్రి నిద్ర చేసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమావాస్య రోజు ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. సోమవారం అమావాస్య కావటంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. Body:Shiva shankarConclusion:9948474102
Last Updated : Nov 29, 2019, 3:36 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.