ETV Bharat / state

ముగిసిన జల్​పల్లి మున్సిపాలిటీ కో ఆప్షన్​ సభ్యుల ఎన్నిక! - Jalpally Muncipality

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి పురపాలక సంఘంలో కో ఆప్షన్​ సభ్యుల ఎన్నికలు ముగిశాయి. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కొవిడ్​-19 నిబంధనలు పాటిస్తూ.. జల్​పల్లిలోని ఓ ఫంక్షన్​హాల్​లో అధికారులు ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు.

Jalpalli Co Option Elections completed
ముగిసిన జల్​పల్లి మున్సిపాలిటీ కో ఆప్షన్​ సభ్యుల ఎన్నిక!
author img

By

Published : Aug 17, 2020, 7:24 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి పురపాలక సంఘం కో ఆప్షన్​ సభ్యుల ఎన్నికలు ముగిశాయి. స్థానిక ఫంక్షన్​ హాల్​లో అధికారులు కొవిడ్​-19 నిబంధనలు పాటిస్తూ.. వీటిని నిర్వహించారు. ఎంఐఎం నుంచి ఇద్దరు, తెరాస నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎంఐఎం నుంచి ఉస్మాన్​ బిన్​ షరీఫ్​ హస్సన్​ గాలిబ్​, ఫరీదా అన్వర్​ పటేల్​, తెరాస నుంచి సురెడ్డి కృష్ణారెడ్డిలు ఎన్నికయ్యారు. జల్​పల్లి మున్సిపల్​ కమిషనర్​ జీపీ కుమార్​ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. మున్సిపల్​ ఛైర్మన్​ అబ్దుల్లా సాది, కౌన్సిలర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎలాంటి వివాదస్పద ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి పురపాలక సంఘం కో ఆప్షన్​ సభ్యుల ఎన్నికలు ముగిశాయి. స్థానిక ఫంక్షన్​ హాల్​లో అధికారులు కొవిడ్​-19 నిబంధనలు పాటిస్తూ.. వీటిని నిర్వహించారు. ఎంఐఎం నుంచి ఇద్దరు, తెరాస నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎంఐఎం నుంచి ఉస్మాన్​ బిన్​ షరీఫ్​ హస్సన్​ గాలిబ్​, ఫరీదా అన్వర్​ పటేల్​, తెరాస నుంచి సురెడ్డి కృష్ణారెడ్డిలు ఎన్నికయ్యారు. జల్​పల్లి మున్సిపల్​ కమిషనర్​ జీపీ కుమార్​ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. మున్సిపల్​ ఛైర్మన్​ అబ్దుల్లా సాది, కౌన్సిలర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎలాంటి వివాదస్పద ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి : 'మెడికల్ హబ్​గా హైదరాబాద్​ మహానగరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.