ETV Bharat / state

షాద్​నగర్​లో మరొకరికి కరోనా పాజిటివ్​ - telangana corona positive cases latest news

షాద్​నగర్​లో మరో కరోనా పాజిటివ్​ కేసు నమోదైంది. దీంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమై... పట్టణంలోని వ్యాపార సంస్థలు మూసివేయించారు.

Rangareddy district latest news
Rangareddy district latest news
author img

By

Published : May 24, 2020, 10:01 PM IST

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ పట్టణంలో కరోనా పంజా విసురుతోంది. ఒక్కరోజు తేడాలోనే రెండో కేసు నమోదైంది. మొదట పాజిటివ్​ వచ్చిన వ్యక్తి తన స్నేహితుడితో కలిసి కరోనా సోకి చనిపోయిన బంధువు అంత్యక్రియలకు వెళ్లి వచ్చారు. ఆదివారం అతని మిత్రుడి కూడా కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. దీనితో అధికారులు, పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

షాద్​నగర్ పట్టణాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.​ సోమవారం నుంచి కిరణా, పాలు, మెడికల్ షాప్​లు మినహా అన్ని దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ పట్టణంలో కరోనా పంజా విసురుతోంది. ఒక్కరోజు తేడాలోనే రెండో కేసు నమోదైంది. మొదట పాజిటివ్​ వచ్చిన వ్యక్తి తన స్నేహితుడితో కలిసి కరోనా సోకి చనిపోయిన బంధువు అంత్యక్రియలకు వెళ్లి వచ్చారు. ఆదివారం అతని మిత్రుడి కూడా కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. దీనితో అధికారులు, పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

షాద్​నగర్ పట్టణాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.​ సోమవారం నుంచి కిరణా, పాలు, మెడికల్ షాప్​లు మినహా అన్ని దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.