ETV Bharat / state

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ రాజన్న స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వేసవి ముగియడం వల్ల వివిధ ప్రాంతాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు.

author img

By

Published : Jun 10, 2019, 12:23 PM IST

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు ముగుస్తుండటం వల్ల వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. భక్తజనంతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ధర్మ గుండంలో స్నానాలు చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటం వల్ల ఆర్జిత సేవలు రద్దు పరిచి శీఘ్ర దర్శనాలు అమలుపరిచారు.

ఇవీ చూడండి: జ్ఞానపీఠ్ గ్రహీత,నటుడు గిరీష్​​ కర్నాడ్​ మృతి

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు ముగుస్తుండటం వల్ల వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. భక్తజనంతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ధర్మ గుండంలో స్నానాలు చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటం వల్ల ఆర్జిత సేవలు రద్దు పరిచి శీఘ్ర దర్శనాలు అమలుపరిచారు.

ఇవీ చూడండి: జ్ఞానపీఠ్ గ్రహీత,నటుడు గిరీష్​​ కర్నాడ్​ మృతి

Intro:వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తులరద్దీ నెలకొంది. వేసవి సెలవులు ముగుస్తుండటం తో పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ధర్మ గుండంలో స్నానాలు చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకొని కోడి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆర్జిత సేవలు రద్దు పరిచి శీఘ్ర దర్శనాలు అమలుపరిచారు.


Body:రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ


Conclusion:రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.