రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కాంట్రాక్టర్ దేవయ్య క్యాటరింగ్ను రద్దు చేస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ అభివృద్ధి అధికారి రాజేశ్వరి తెలిపారు. దానితో పాటు సిబ్బందిని తొలగిస్తున్నట్లు చెప్పారు.
వసతి గృహ సంక్షేమ అధికారిని భూదేవి విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఆమెను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. దేవయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
సంబంధిత కథనం: 'అమ్మాయిల జోలికొస్తే.. ఖబడ్దార్..!'