ETV Bharat / state

సుష్మా స్వరాజ్​కు భాజపా నేతల నివాళి

author img

By

Published : Aug 7, 2019, 1:55 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో  కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణ ఏర్పాటులో సుష్మాస్వరాజ్​ కీలకంగా వ్యవహరించాలని కొనియాడారు.

సుష్మా స్వరాజ్​కు భాజపా నేతల నివాళి

భాజపా సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అకాల మరణంపై రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నేతలు ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు. సుష్మ మృతిచెందడం భాజపాతోపాటు యావత్​ దేశానికే తీరనిలోటని భాజపా జిల్లా బాధ్యులు రావుల రామ్మాథ్​ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆమె కీలకంగా వ్యవహరించాలని గుర్తుచేశారు.

సుష్మా స్వరాజ్​కు భాజపా నేతల నివాళి

ఇవీ చూడండి: 'దేశం ఒక మహోన్నత నాయకురాల్ని కోల్పోయింది'

భాజపా సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అకాల మరణంపై రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నేతలు ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు. సుష్మ మృతిచెందడం భాజపాతోపాటు యావత్​ దేశానికే తీరనిలోటని భాజపా జిల్లా బాధ్యులు రావుల రామ్మాథ్​ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆమె కీలకంగా వ్యవహరించాలని గుర్తుచేశారు.

సుష్మా స్వరాజ్​కు భాజపా నేతల నివాళి

ఇవీ చూడండి: 'దేశం ఒక మహోన్నత నాయకురాల్ని కోల్పోయింది'

Intro:TG_KRN_61_07_SRCL_BJP_NIVALULU_AVB_G1_TS10040_HD

( )రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ అకాల మృతి చెందడం తో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమె చిత్రపటానికి భాజపా నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రానికి ఆమె చేసిన సేవలు మరిచిపోలేనివి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు

బైట్: రావుల రామ్నాథ్, భాజపా జిల్లా ఇంచార్జ్.


Body:srcl


Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భాజపా సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చిత్రపటానికి నివాళులు అర్పించిన భాజపా నాయకులు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.