ETV Bharat / state

'అభివృద్ధి పథకాలు చూసి ఓటెయ్యండి'

ప్రాదేశిక ఎన్నికల్లో ప్రచారానికి నేటితో చివరి రోజు కావడంతో వివిధ పార్టీల అభ్యర్థులు విస్తృత ప్రచారం చేపట్టారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో స్థానిక ఎమ్మెల్యే కొరికంటి చందర్‌ ప్రచారం చేశారు.

author img

By

Published : May 4, 2019, 4:11 PM IST

'అభివృద్ధి పథకాలు చూసి ఓటెయ్యండి'

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో చివరి రోజు ప్రాదేశిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. పాలకుర్తి మండలంలోని తెరాస అభ్యర్థులను గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్‌తో పాటు తెరాస పాలకుర్తి జడ్పీటీసీ అభ్యర్థి కందుల సంధ్యారాణి ఏల్కలపల్లి ఎంపీటీసీ అభ్యర్థులు గ్రామంలో విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను చూసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి తెరాస అభ్యర్థి కందుల సంధ్యారాణి ఎన్నికల అభ్యర్థి శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు.

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో చివరి రోజు ప్రాదేశిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. పాలకుర్తి మండలంలోని తెరాస అభ్యర్థులను గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్‌తో పాటు తెరాస పాలకుర్తి జడ్పీటీసీ అభ్యర్థి కందుల సంధ్యారాణి ఏల్కలపల్లి ఎంపీటీసీ అభ్యర్థులు గ్రామంలో విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను చూసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి తెరాస అభ్యర్థి కందుల సంధ్యారాణి ఎన్నికల అభ్యర్థి శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు.

ఇవీ చూడండి:బ్యాటరీ పేలి ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు

Intro:FILENAME: TG_KRN_32_04_ZPTC_MPTC_ENNIKALA_PRACHARAM_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST) 9394450191
యాంకర్: పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో చివరి రోజు ఎన్నికల ప్రచారం జోరందుకుంది ఈ క్రమంలో పాలకుర్తి మండలం తెరాస అభ్యర్థులను గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ తో పాటు తెరాస పాలకుర్తి జడ్పీటీసీ అభ్యర్థి కందుల సంధ్యారాణి ఏల్కలపల్లి ఎంపిటిసి అభ్యర్థులు గ్రామంలో విస్తృత ప్రచారం చేపట్టారు ఈ క్రమంలో పాలకుర్తి మండలం ఏల్కలపల్లి లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు షో నిర్వహించారు ఈ రోడ్డు షో లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని పాలకుర్తి జెడ్పిటిసి అభ్యర్థిగా కందుల సంధ్యారాణి తోపాటు ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించాలని గ్రామస్తులను కోరారు అలాగే గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను తెరాస కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలను చూసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని గ్రామస్తులను వేడుకున్నారు అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి తెరాస అభ్యర్థి కందుల సంధ్యారాణి ఎన్నికల అభ్యర్థి శ్రీనివాస గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఏల్కలపల్లి ఐకెపి కేంద్రంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో పాటు జడ్పిటిసి అభ్యర్థి కందుల సంధ్యారాణి ఎం పి టి సి శ్రీనివాసులు వెళ్లి అమాళిలతో పాటు రైతులను కలిసి తెరాస అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు తెరాస ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు.
బైట్: 1. కోరుకంటి చందర్, ఎమ్మెల్యే రామగుండం.


Body:హ్హ్క్యూ


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.