ETV Bharat / state

'సైనికులకు సెల్యూట్​'.. హాజరైన సినీ నటి మాధవి లత - నిజామాబాద్​లో పుల్వామా అమరులకు ఘననివాళి

పుల్వామా అమరులకు నివాళిగా నిజామాబాద్​లో 'సైనికులకు సెల్యూట్'​ కార్యక్రమం నిర్వహించారు. ఇందూరు యూత్​ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి 'నచ్చావులే' ఫేం మాధవీలత హాజరయ్యారు.

pulwama tribute
'సైనికులకు సెల్యూట్​'.. హాజరైన సినీ నటి మాధవి లత
author img

By

Published : Feb 14, 2020, 10:27 PM IST

పుల్వామా అమరులకు నివాళిగా నిజామాబాద్​లో 'సైనికులకు సెల్యూట్'​ కార్యక్రమం జరిగింది. 'ఐ స్టాండ్ ఫర్ ది నేషన్' పిలుపు మేరకు ఇందూరు యూత్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఇందుకు వేదికైంది. 'నచ్చావులే' ఫేం మాధవీ లత హాజరయ్యారు.

జాతీయ గీతం ఆలపించి.. మాజీ సైనికులకు పాద పూజ నిర్వహించారు. నిమిషం పాటు మౌనం పాటించి వీరజవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

'సైనికులకు సెల్యూట్​'.. హాజరైన సినీ నటి మాధవి లత

ఇవీచూడండి: 'ప్రతిజన్మలో... నాకు మీరే అమ్మానాన్నలుగా కావాలి'

పుల్వామా అమరులకు నివాళిగా నిజామాబాద్​లో 'సైనికులకు సెల్యూట్'​ కార్యక్రమం జరిగింది. 'ఐ స్టాండ్ ఫర్ ది నేషన్' పిలుపు మేరకు ఇందూరు యూత్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఇందుకు వేదికైంది. 'నచ్చావులే' ఫేం మాధవీ లత హాజరయ్యారు.

జాతీయ గీతం ఆలపించి.. మాజీ సైనికులకు పాద పూజ నిర్వహించారు. నిమిషం పాటు మౌనం పాటించి వీరజవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

'సైనికులకు సెల్యూట్​'.. హాజరైన సినీ నటి మాధవి లత

ఇవీచూడండి: 'ప్రతిజన్మలో... నాకు మీరే అమ్మానాన్నలుగా కావాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.